GNTR: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన’ పథకం కింద రూఫ్టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు కార్యక్రమాన్ని గుంటూరు 21వ డివిజన్ యతిరాజుల కాలనీలో ఎమ్మెల్యే గళ్లా మాధవి ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారురాలు పున్నమ్మ కుటుంబానికి తొలి సోలార్ ప్యానెల్స్ను ఎమ్మెల్యే అందజేశారు.