VZM: CM చంద్రబాబు పుట్టినరోజు పురస్కరించుకొని గజపతినగరం మండలం ఎం. గుమడం గ్రామానికి చెందిన రిటైర్డ్ విఆర్ఓ బైరెడ్డి నారాయణ వారి కుమారులు ఉదారత చాటుకున్నారు. ఒకరోజు అన్న సమారాధన కోసం రూ. 20 వేలు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్కు అందజేశారు. ఇదే విధంగా ప్రతి ఏడాది ఒక రోజు విరాళం అందజేయడానికి అంగీకరించారు. TDP పోలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీదేవి పాల్గొన్నారు.