PPM: మన్యం జిల్లాలో సోమవారం నిర్వహించిన మొదటి సంవత్సరం మ్యాథ్స్ పరీక్షకు 375 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు DIEO నాగేశ్వరరావు తెలిపారు. జనరల్ విద్యార్థులు 2,794 మందికి 38 మంది, ఒకేషనల్ విద్యార్థులు 2,964 మందికి 337మంది పరీక్ష రాయలేదని వెల్లడించారు. మొత్తం 5758 మంది విద్యార్థులకు 5383 మంది హాజరు కాగా, 375 మంది గైర్హాజరు అయినట్లు తెలిపారు.