TPT: రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం 10వ తరగతి గణితం పరీక్ష జరిగింది. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా 27,590 మంది విద్యార్థులకు గాను 27,385 మంది హాజరుకాగా 205 గైర్హాజరైనట్లు వివరించారు. ఓపెన్ స్కూల్ సొసైటీ పదో తరగతి పరీక్షలకు సంబంధించి 903 మందికి గాను 802 హాజరై 101 మంది గైర్హాజరు అయినట్లు తిరుపతి DEO కుమార్ పేర్కొన్నారు.