GNTR: తెనాలి నిత్యం రైలు రాకపోకలతో రద్దీగా ఉండే విజయవాడ-చెన్నై రైలు మార్గంలోని మోదుకూరు రైల్వే స్టేషన్లో సుమారు 50 ఏళ్ల వయసున్న వ్యక్తి రైలు ఢీకొట్టడంతో ప్లాట్ఫాంపై పడి మృతి చెందాడు. ఆచూకీ తెలిసిన వారు తెనాలి జీఆర్పీ పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ ఘటనపై జీఆర్పీ ఎస్సై సరస్వతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.