ELR: రాష్ట్రంలో మినీ అంగన్వాడీలను పూర్తిస్థాయి అంగన్వాడీలుగా కూటమి పాలనలో అప్గ్రేడ్ చేసినట్లు రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి ఆదివారం నూజివీడులో విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. అంగన్వాడీలకు వేసవిలో 15 రోజులు సెలవులు, తాగునీరు, దొడ్లకు రూ.87 కోట్లు, రూ.75 కోట్లతో కొనుగోలు చేసిన 5జీ మొబైల్స్ అంగన్వాడీ టీచర్లకు ఉచితంగా పంపిణీ చేసినట్లు చెప్పారు.