ప్రకాశం: నేడు మార్కాపురం కోర్ట్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆలీ జహీర్ ఆధ్వర్యంలో లాయర్లు తమ విధులను బహిష్కరిస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు.. అనంతపురం బార్ అసోసియేషన్ సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డిపై జరిగిన దాడికి నిరసనగా బహిష్కరణ చేస్తున్నట్లు తెలిపారు. మార్కాపురంలో 116 మంది లాయర్లు విధులు బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.