WG: మార్చి 1న నరసాపురం 132/33కేవి సబ్-స్టేషన్ వద్ద ఏపీ ట్రాన్స్ కో ‘లైన్ ఇన్ లైన్ అవుట్’ పనులు చేపడుతున్నట్లు ఈ ఈ కె. మధు కుమార్ తెలిపారు. ఈ పనుల కారణంగా ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నరసాపురం, పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగనుంది. లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా అవసరాన్ని బట్టి కోతలు విధిస్తామని తెలిపారు