CTR: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ఛైర్మన్ మణి నాయుడు, ఈవో పెంచల కిషోర్లకు దివ్యాంగ సంఘాల నేతలు వినతిపత్రం అందజేశారు. ఆలయంలో వివిధ విభాగాల్లో దివ్యాంగులకు 4% రిజర్వేషన్ అమలు చేయాలని, దివ్యాంగ భక్తులకు బ్యాటరీ వాహనాలు, వీల్ చైర్లు, అవరోధ రహిత దర్శన సౌకర్యాలు కల్పించాలని కోరారు.