PPM: జిల్లాలో ఈ నెల 14 నుంచి 20 వరకు అగ్నిమాపక సేవల వారోత్సవాలను నిర్వహించనున్నట్లు జిల్లా అగ్నిమాపక అధికారి సింహాచలం సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 4 ప్రధాన కేంద్రాల పరిధిలో ప్రజలకు అగ్నిప్రమాదాలపై అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందచామని, పార్వతీపురం, పాలకొండ, గుమ్మలక్ష్మీపురం, సాలూరు కేంద్రాల కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.