NLR: కొడవలూరు (M) రాచర్లపాడు ఇఫ్కో కిసాన్ సెజ్లో రూ.260 కోట్లతో ఏర్పాటు చేయనున్న గాయత్రి రెన్యువల్ ఎనర్జీ ఈథనాల్ ప్లాంట్కు ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీదా మస్తాన్ రావు, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఇఫ్కో కిసాన్ సెజ్లో ఇది ఆరంభం మాత్రమేనని రానున్న రోజుల్లో అనేక కంపెనీలు వస్తాయన్నారు.