SKLM: స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక సేవకుడు సర్దార్ గౌతు లచ్చన్న వర్థంతి సందర్భంగా పలాస మున్సిపాలిటీలోని ఆయన విగ్రహానికి ఏపీ టీపీసీ ఛైర్మన్ వజ్జ బాబూరావు ఆదివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. గౌతు లచ్చన్న చేసిన సేవలు ఎప్పటికీ మరువలేని వని, ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. స్థానిక TDP నాయకులు ఆయన అభిమానులు పాల్గొన్నారు.