CTR: ప్రజల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం అందించాలనే లక్ష్యంతో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో సోమవారం ఎస్పీ తుషార్ డూడి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్జీదారుల నుంచి 44 ఫిర్యాదులను స్వీకరించారు. స్వీకరించిన అర్జీలను త్వరతగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.