PPM: శాస్త్రీయ , వైద్య విజ్ఞానాన్ని నమ్మడం ద్వారా ప్రజారోగ్యం సాధ్యమని , ఆరోగ్యం కోసం అందరూ భాగస్వాములు కావాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా. ఎస్. భాస్కరరావు పిలుపు నిచ్చారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా వైద్య కార్యాలయం నుండి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో సంబంధిత అధికారులు పాల్గొని, ప్రపంచ ఆరోగ్య దినోత్సవంపై హోరెత్తించారు.