పుదుచ్చేరి, అసోం, కేరళంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు అసోంలో 75.91 శాతం, కేరళంలో 62.71 శాతం, పుదుచ్చేరిలో 72.40 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగుతుందని చెప్పారు.