SKLM: వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పాదయాత్ర చారిత్రాత్మకమైనదని వైసీపీ టెక్కలి నియోజకవర్గ ఇంఛార్జ్ పేరాడ తిలక్ అన్నారు. ఈరోజుతో 23 సంవత్సరాలు గడచిన సందర్భంగా టెక్కలిలో కేకు కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహానేత ఆశయాలకు అనుగుణంగా యువనేత జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాలని పిలుపునిచ్చారు.