CTR: శాంతిపురం మండలం రాళ్లబుదుగురు పంచాయతీ బండ తిప్పనపల్లి గ్రామంలో సోమవారం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో భాగంగా అస్లాం 11 టీం శేషాద్రిపురం 11 టీంపై విజయం సాధించి విజేతగా నిలిచింది. అనంతరం విజేతగా నిలిచిన టీంకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.