EG:రాజమండ్రి లాలాచెరువు ఆస్తి యజమానులు అడ్వాన్స్ ఇంటి పన్ను చెల్లించాలని మున్సిపల్ అధికారులు పిలుపునిచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నును ముందుగానే చెల్లిస్తే రాయితీలు లభిస్తాయని తెలిపారు. ఏప్రిల్ 30వ తేదీ వరకు ఉదయం10:30గంటలకు నుండి లాలా చెరువు -2 సచివాలయంలో ప్రాపర్టీ టాక్స్ 2026-27 పాత బకాయిలు వడ్డీపై50% రాయితీ పొందవచ్చన్నారు