కోనసీమ: జన గణన దేశ భవిష్యత్తుకు పునాదని, ప్రభుత్వ పథకాల రూపకల్పనకు, అభివృద్ధి ప్రణాళికలకు ఎంతో కీలకమని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. మండపేట మండలం మారేడుబాక గ్రామంలో జనగణనను ఆయన శుక్రవారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు తొలి విడతగా ఇళ్ల జాబితా, వసతుల స్వీయ గణన జరుగుతుందన్నారు.