VZM: ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్లో PUC ఛైర్మన్ కూన రవికుమార్ అధ్యక్షతన జరుగుతున్న PUC సమీక్షా సమావేశంలో బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన ఇవాళ పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా ప్రభుత్వరంగ సంస్థల వార్షిక నివేదికలు, కార్యకలాపాల వివరాలను సమీక్షించడం జరిగింది. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ, ఏపీపీడీసీఎల్, ఏపీపీఎఫ్సీఎల్ సంస్థల కార్యకలాపాలను పరిశీలించారు.