VZM: రెవెన్యూ సమస్యలు పరిష్కారంలో భాగంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లీనికిలు సత్ఫలితాలను ఇస్తున్నాయని బొండపల్లి MRO రాజేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు మండలంలో 29 వినతులు వచ్చాయని,వీటిలో ఇంకా 4 సమస్యలు పరిష్కరించాల్సి ఉందని అన్నారు. ఈ మేరకు రెవెన్యూ సమస్యలపై స్థానిక MRO కార్యాలయంలో వినతులు అన్ని రోజుల్లో ఇవ్వవచ్చన్నారు.