PPM: ఇంటర్మీడియట్ పరీక్షలు రాయిబోయే విద్యార్థులకు పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సోమవారం మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ తెలిపారు. విద్యార్థులు ఆంతా బాగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. ఉత్తమ ఫలితాలు సాధిస్తే మీ భవిష్యత్ బాగుండడంతో పాటు కుటుంబానికి, గ్రామానికి, జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తెచ్చిన వాళ్ళవుతారన్నారు.