ATP: ఉరవకొండ పట్టణంలో మంత్రి పయ్యావుల కేశవ్ నేడు ఉదయం 10:30 గంటలకు అన్న క్యాంటీన్ ప్రారంభించనున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందించాలనే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకంలో భాగంగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.