GNTR: వట్టి చెరుకూరు మండలం అనంతవరప్పాడు గ్రామంలో సివిల్ సప్లై అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. స్థానిక రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన 170 బస్తాల పీడీఎఫ్ బియ్యంను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రేషన్ కోసం సరఫరా చేయాల్సిన ఈ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.