SKLM: పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ తన కార్యాలయంలో మాట్లాడారు. సాంకేతికతను జోడించి పాలనను సామాన్యులకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా చేపట్టే కార్యక్రమాలకు పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.