కడప: బద్వేల్, గోపవరం మండలంలో వ్యవసాయ మోటార్లకు నేడు ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు మాత్రమే కరెంట్ ఉంటుంది. రైతులు ఈ సమయంలోనే నీరు పెట్టుకోవాలని ఈ ఈ కులాయప్ప, ఏఈఈ శివకుమార్ తెలిపారు. రైతులు ఈ సమయాన్ని గమనించి పంటలకు నీటి సరఫరా ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. ఈ మార్పు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అమలులో ఉంటుందని పేర్కొన్నారు.