W.G: మైదుకూరు సమీపంలోని కొత్తపాలెంలో ఈ నెల 30వ తేదీ నుంచి మూడు రోజులపాటు వీరాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ధర్మ కర్త సుబ్బరాయుడు తెలిపారు. 30న వీరాంజనే యస్వామికి ప్రత్యేక పూజలు, పంచామృతాభి షేకం, కుంకుమార్చన పూజలు ఉండనున్నాయి. మే 1న జిల్లా స్థాయి కోలాట ప్రదర్శన, అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించనున్నారు.