VZM: జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా శనివారం కలెక్టరేట్ వద్ద ఉన్న పూలే విగ్రహానికి ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ.. పూలే సమాజం కోసం అనేక పనులు చేశారని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్బంగా పూలేను స్పూర్తిగా తీసుకIని ఆయన అడుగుజాడల్లో నడవాలని హితవు పలికారు.