ELR: చింతలపూడి నియోజకవర్గ వైసీపీ కన్వీనర్ విజయరాజు ఆధ్వర్యంలో పలువురు నేతలు గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబును సోమవారం కలిశారు. ఇటీవల వివిధ కేసులలో అరెస్టు విడుదలైన రాంబాబును పలువురు నేతలు పరామర్శించారు. ప్రజా పరిపరిపాలనను గాలికొదిలేసి ప్రజలను డైవర్ట్ చేయడం కోసం కొత్త కొత్త డ్రామాలను తెరపైకి తెస్తున్నారని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.