సత్యసాయి: పుట్టపర్తి నియోజకవర్గానికి చెందిన LIC జరిపేటి నరసింహులును తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ మెంబర్ విష్ణువర్ధన్ రెడ్డి స్వగృహంలో ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆంజనేయులు, పొదిలి సుదర్శన్, ఎర్రం శెట్టి రమేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.