W.G: తాడేపల్లిగూడెం మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ గొర్రెల శ్రీధర్ టీడీపీ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమితులయారు. ఈ మేరకు పలువురు టీడీపీ నేతలు ఆయనను కలసి శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం ఉదయం పార్టీ కార్యాలయంలో నాయకులు ఘనంగా సత్కరించారు. అనంతరం పడాల వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు.