ELR: నూజివీడు బార్ అసోసియేషన్ నూతన కమిటీ గురువారం బాధ్యతలు చేపట్టింది. అధ్యక్షునిగా ఇందుపల్లి సత్య ప్రకాష్, వైస్ ప్రెసిడెంట్ రాణి మేకల సత్యనారాయణ, సెక్రటరీ యామలపల్లి హరిబాబు, జాయింట్ సెక్రెటరీ చింత తేజా చంద్, ట్రెజరర్ అక్కినేని రమాకుమారి, లైబ్రేరియన్ రామినేని రామకృష్ణలు బాధ్యతలు చేపట్టారు. న్యాయవాదులు, కక్షిదారుల సేవకు సిద్ధంగా ఉన్నామన్నారు.