SKLM: ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్యాధికారి కార్యాలయం నుంచి స్థానిక ఏడు రోడ్ల కూడలి వరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అనిత ఆధ్వర్యంలో ర్యాలీని మంగళవారం నిర్వహించారు. టీ.బీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా టీబీ నివారణకు 100 రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్నామని DMHO తెలిపారు. అధికారులు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.