CTR: బైరెడ్డిపల్లె మండలంలో 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన వివిధ పనులకు సంబంధించి ఆడిట్ చేశారు. ఎంపీడీవో కార్యాలయం వద్ద మీటింగ్ నిర్వహించి ఆ వివరాలు వెల్లడించారు. పనుల్లో సిబ్బంది నిర్లక్ష్యం, రికార్డులు సక్రమంగా లేకపోవడం, దాదాపు రూ. 1.78 లక్షల వరకు అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు.