W.G: భారతదేశ చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేరు డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ అని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా భీమవరం అంబేద్కర్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే అంజిబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు.