CTR: బాల్యవివాహలను అరికట్టడంలో అందరు భాగస్వామ్యలు కావాలని ఐసీడీఎస్ పర్యవేక్షకులు శ్యామల పేర్కొన్నారు. గురువారం విజయపురం(మం) శ్రీహరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు విద్యార్థులకు బాల్యవివాహాలు అంశంపైన అవగాహనా శిబిరం నిర్వహించారు. బాల్యంలోనే వివాహం చేసుకున్న అమ్మాయిలకు ఉజ్వల భవిష్యత్తు ఉండదని పర్యవేక్షకులు లక్ష్మి చెప్పుకొచ్చారు.