GNTR: పెదకాకాని మండలం నంబూరులో శనివారం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ షాది ఖానా నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ముస్లింల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ వలివేటి మురళీకృష్ణ, కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.