NDL: బనగానపల్లె మండలం గోవింద్ దీన్నే గ్రామంలోని ప్రాథమిక పాఠశాల యందు ఇవాళ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బ్రహ్మానంద ఆచారి విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. బ్రహ్మానంద ఆచారి పాఠశాలలోని విద్యార్థులకు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని ఆయన అన్నారు. చెట్లపై ఆయన విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.