NTR: జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేట గ్రామంలో గురువారం మండల విద్యాధికారి చిట్టిబాబు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా విధానం గురించి తల్లిదండ్రులకు అర్థమయ్యేలా వివరించారు. మధ్యాహ్న భోజన పథకం విద్యార్థుల క్రమశిక్షణ ప్రభుత్వం అందజేసే పథకాలను గురించి విద్యార్థులు, తల్లిదండ్రులకు తెలియజేశారు.