VSP: జిల్లా పరిషత్ స్థాయీ కమిటీ సమావేశాలు ఇవాళ జడ్పీ సమావేశ మందిరంలో జరుగుతాయని జడ్పీ సీఈఓ నారాయణమూర్తి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఛైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన జరిగే సమావేశాలకు జడ్పీటీసీలు, సంబంధిత అధికారులు హాజరుకావాలని సూచించారు.
Tags :