కోనసీమ: అయినవిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి గ్రామానికి చెందిన అడ్డాల రామకృష్ణ గణపతి గురువారం రూ. 67 వేల విలువైన మూడు మంచాలను, పరుపులను అందజేశారు. ఈ మేరకు దాత కుటుంబ సభ్యులు PHC వైద్యాధికారి డాక్టర్ మంగాదేవికి అందజేశారు. డాక్టర్ మంగాదేవి దాతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొన్నారు.