PPM: కురుపాం MLA తోయక జగదీశ్వరీని శనివారం గుమ్మలక్ష్మీపురం మండలం గిరిశిఖర గ్రామమైన మంత్రజోల గ్రామస్తుల కలిసి తమ గ్రామానికి BT రోడ్డు పనులు పూర్తి చేయాలని వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. డోలిమోత గ్రామంగా గుర్తించి ప్రభుత్వం రోడ్డు మంజూరు చేసిందని, ఆయితే ఆటవీ శాఖ అనుమతులు ఇవ్వకపోవడంతో చివరి దశలో రోడ్డు పనులు ఆగిపోయాయని వాపోయారు.