ATP: హంద్రీనీవా ద్వారా తెచ్చిన 52 టీఎంసీల నీటి వినియోగంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. కమీషన్ల కోసం హంద్రీనీవా కాలువకు లైనింగ్ పనులు చేపట్టి రూ. 1000 కోట్ల దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు.