NDL: అవుకు పట్టణంలో ఇవాళ జనసేన నాయకులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం రక్తం ఇచ్చిన వారికి మంత్రి సర్టిఫికెట్లను అందజేశారు.