E.G: పోలిట్ బ్యూరో జాతీయ రాష్ట్ర కమిటీలను టీడీపీ రాష్ట్ర అధిష్టానం బుధవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, గోపాలపురం నియోజకవర్గ సీనియర్ టీడీపీ నాయకులు ముళ్ళపూడి భాపిరాజు టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక పట్ల పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.