ATP: తాడిపత్రి సంజీవనగర్ 5వ రోడ్డులోని సాయిబాబా ఆలయంలో మహిళల కోసం ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమం ప్రారంభం కానుంది. జేసీ ఫ్యామిలీ ఆధ్వర్యంలో మహిళలచే మహిళలకు మూడు బ్యాచులుగా ఈ శిక్షణ ఇస్తారు. ఆసక్తి గలవారు మారుతి స్వామి (7981942160), మధు స్వామి (6304860407) ఫోన్ నంబర్లను సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.