W.G: ఉండి బస్స్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీరామక్షేత్రంలో నూతన శిఖర పునః ప్రతిష్ట కార్యక్రమం ఇవాళ అతి వైభవంగా నిర్వహించారు. 72 సంవత్సరాలు క్రితం నిర్మించిన ఆలయ శిఖరం శిథిలావస్తకు చేరుకోవటంతో తిరిగి శిఖరం పునః ప్రతిష్ఠ చేశారు. ఈ సందర్భంగా స్వామి వారికి చక్రస్థానం, మహా పూర్ణాహుతి జరిపారు.