AKP: అన్యాయం చేయవద్దంటూ దళిత రైతులు రాంబిల్లి మండలం పంచదార్ల వద్ద చేపట్టిన నిరసన దీక్షలు ఇవాళ 66వ రోజుకు చేరుకున్నాయి. తమ భూములు లాక్కోవడానికి చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత ఎన్నో ఏళ్ల నుంచి మామిడి, జీడి తోటలను సాగు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నట్లు పేర్కొన్నారు. దివ్యాంగుల విభాగం ప్రతినిధులు రాము పాల్గొన్నారు.