KRNL: నగరంలోని APSP 2వ బేటాలియన్లో మాజీ సైనికులు, వీర నారీమణులు, వారి కుటుంబాల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ మెగా ఈ.ఎం.ఎస్ ర్యాలీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీ.జీ భరత్ , కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజుతో కలిసి పాల్గొన్నారు. వీర కుటుంబాల సంక్షేమానికి ప్రత్యేక చర్యలను తీసుకునే విధంగా కార్యాచరణను సమీక్షించారు.