PLD: నరసరావుపేటలోని కే-రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు దూరదర్శన్ సప్తగిరి లైవ్ కార్యక్రమంలో ప్రతిభ చాటారు. జర్మన్, ఫ్రెంచ్, ఇటాలియన్, స్పానిష్, జపనీస్, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. ప్రేక్షకుల ప్రశ్నలకు ధైర్యంగా సమాధానాలు ఇచ్చారు. ఉపాధ్యాయులు, యాజమాన్యం వారిని అభినందించారు.